PM Modi: దటీజ్ మోదీ! ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి.. నిరాడంబరంగా పూల వ్యాపారి ఇంటికి భారత ప్రధాని
ప్రధానమంత్రి అయోధ్య పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రోటోకాల్ సైతం పక్కనబెట్టి ఓ ఇంట్లోకి వెళ్లి ప్రధాని మోదీ టీ తాగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పీఎం ఉజ్వల పథకం 10 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఒకరైన ఓ మహిళ ఇంటికి ప్రధాని మోదీ అకస్మాత్తుగా వెళ్లడం అందరినీ అశ్చర్యానికి గురి చేసింది.
Most Read Stories