Tirupati: అద్భుతం.. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి
తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి భక్తులకు కరెన్సీ నోట్ల అలంకరణలో అపూర్వ దర్శనమిచ్చారు. జాతర ముగిసిన అనంతరం వచ్చిన రెండో మంగళవారం కావడంతో అర్చకులు దాదాపు రూ. 50 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని, గర్భాలయాన్ని అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ ధనలక్ష్మి స్వరూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
