AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts: భూమిపై ఇండియా అడ్రస్‌ ఏంటి.? జాతీయ వృక్షం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్‌పై ఓ లుక్కేయండి..

India Facts: విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం పెట్టింది పేరు. భిన్నత్వంలో ఏకత్వం మన సొంతం. భారతదేశం ఎన్నో ఆసక్తికర విషయాలకు నెలవు. మరి మన దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Aug 02, 2022 | 8:53 PM

Share
 భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టనే విషయం మీకు తెలుసా.? ఈ చెట్టును ఫికస్‌ బెంగాలెన్సిస్‌గా పిలుస్తుంటారు. అలాగే జాతీయ క్యాలెండర్‌ను శక సంవత్‌ ఆధారంగా రూపొందించారు. ఇది చైత్ర మాసం నుండి ప్రారంభమవుతుంది.

భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టనే విషయం మీకు తెలుసా.? ఈ చెట్టును ఫికస్‌ బెంగాలెన్సిస్‌గా పిలుస్తుంటారు. అలాగే జాతీయ క్యాలెండర్‌ను శక సంవత్‌ ఆధారంగా రూపొందించారు. ఇది చైత్ర మాసం నుండి ప్రారంభమవుతుంది.

1 / 5
భూగ్రహంపై భారతదేశం అడ్రస్‌ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.? భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది, దేశ విస్తీర్ణం 8° 4' , 37° 6' l అక్షాంశం, భూమధ్యరేఖకు ఉత్తరం, 68° 7', 97° 25' రేఖాంశపై ఉంది.

భూగ్రహంపై భారతదేశం అడ్రస్‌ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.? భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది, దేశ విస్తీర్ణం 8° 4' , 37° 6' l అక్షాంశం, భూమధ్యరేఖకు ఉత్తరం, 68° 7', 97° 25' రేఖాంశపై ఉంది.

2 / 5
భారతదేశంలో పురుషులు సగటున 65.8 ఏళ్లు, స్త్రీలు సగటున 68.1 ఏళ్లు జీవిస్తున్నారు. భారతదేశ భూ సరిహద్దుల పొడవు దాదాపు 15,200 కి.మీగా ఉంది

భారతదేశంలో పురుషులు సగటున 65.8 ఏళ్లు, స్త్రీలు సగటున 68.1 ఏళ్లు జీవిస్తున్నారు. భారతదేశ భూ సరిహద్దుల పొడవు దాదాపు 15,200 కి.మీగా ఉంది

3 / 5
 జమ్ముకశ్మీర్‌లో ఉన్న చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్‌గా పేరుగాంచింది. స్నేక్స్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌ (వైకుంఠపాళి) ఆటను తొలుత పరిచయం చేసింది భారతీయులే.

జమ్ముకశ్మీర్‌లో ఉన్న చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్‌గా పేరుగాంచింది. స్నేక్స్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌ (వైకుంఠపాళి) ఆటను తొలుత పరిచయం చేసింది భారతీయులే.

4 / 5
భారత దేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అవుతోన్న సుగంధ ద్రవ్యాల్లో 70 శాతంకిపైగా భారత్‌లోనే ఉత్పత్తవుతున్నాయి.

భారత దేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అవుతోన్న సుగంధ ద్రవ్యాల్లో 70 శాతంకిపైగా భారత్‌లోనే ఉత్పత్తవుతున్నాయి.

5 / 5