కెప్టెన్గా తొలి టెస్ట్లోనే సెంచరీ చేసిన ఐదో ప్లేయర్గా గిల్! మరి మందున్న ఆ నలుగురు ఎవరంటే..?
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ సెంచరీలు సాధించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్గా తన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఐదో భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5