IPL2025: 25వ మ్యాచ్కు రంగం సిద్ధం.. మరి పాయింట్స్ టేబుల్లో ఎవరెక్కడ ఉన్నారు?
ఐపీఎల్ 2025లో 25వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ధోని సారథ్యంలోని సీఎస్కే జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా, KKR మధ్యస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ముందు, పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ టూలో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
