WTC Finals 2021: వరుణుడి రాకతో మొదటి సెషన్ ఆట రద్దు.. చిత్తడిగా మారిన స్టేడియం..

క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.

|

Updated on: Jun 18, 2021 | 4:21 PM

సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్

సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్

1 / 7
సౌతాంప్టన్‌లో జోరుగా వర్షం

సౌతాంప్టన్‌లో జోరుగా వర్షం

2 / 7
ఆగిన వర్షం.. స్టేడియం జలమయం

ఆగిన వర్షం.. స్టేడియం జలమయం

3 / 7
''వర్షం ఎప్పుడు ఆగుతుందబ్బా''

''వర్షం ఎప్పుడు ఆగుతుందబ్బా''

4 / 7
టీమిండియా అభిమానుల ఆనందోత్సాహాం

టీమిండియా అభిమానుల ఆనందోత్సాహాం

5 / 7
వరుణుడి రాకతో తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆట రద్దు

వరుణుడి రాకతో తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆట రద్దు

6 / 7
గ్రౌండ్‌లోని నీటిని తోడుతున్న సిబ్బంది

గ్రౌండ్‌లోని నీటిని తోడుతున్న సిబ్బంది

7 / 7
Follow us