IND vs ENG: అదిరిపోయే న్యూస్ చెప్పిన సిరాజ్..! మాకు కావాల్సింది కూడా ఇదే అంటున్న ఫ్యాన్స్
టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది. నాలుగో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడబోతున్నట్లు మొహమ్మద్ సిరాజ్ వెల్లడించాడు. బుమ్రా గాయాల నుండి కోలుకుని ఆడబోతున్నాడు. ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బయటకు వెళ్ళడంతో బుమ్రాకు అవకాశం లభించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
