Australian IPL Cricket Players: సిడ్నీ చేరుకున్న ఆస్ట్రేలియా ఐపీఎల్ ఆటగాళ్లు.. అయినా మరో 14 రోజు ఇంటికి దూరంగానే…
Australian Players Return Home: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు.
Most Read Stories