Yadadri Temple: నరసింహుడు ఐదు రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం.. స్వామివారు పాంచ నరసింహుడిగా ప్రసిద్ధి..
Yadadri Temple: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సంభోద్భువుడు లక్ష్మీ నరసింహ స్వామి. ఇక్కడ ఐదు రూపాల్లో దర్శన మిస్తూ పంచ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. యాదాద్రి కొండపై పంచ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతో యాదాద్రి పంచ నరసింహ క్షేత్రంగా విలసిల్లుతోంది.
Most Read Stories