CJ NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు

|

Jun 11, 2021 | 10:59 AM

తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం .

1 / 3
తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదాలతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు.

తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదాలతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు.

2 / 3
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

3 / 3
ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పుష్పాగుచ్ఛాన్ని అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి, సీఈఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పుష్పాగుచ్ఛాన్ని అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి, సీఈఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.