Navratri 2022: నవరాత్రుల్లో దుర్గ దేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఆలయాల సందర్శనం బెస్ట్ ఎంపిక

|

Sep 19, 2022 | 5:33 PM

దేశంలో అనేక ప్రసిద్ధ దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయాలను సందర్శించిన భక్తుల కోరిన కోర్కెలను దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం. 

1 / 5
 ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తులు దుర్గా దేవి రూపాలను పూజిస్తారు. చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఏ ఏ ఆలయాలను సందర్శించ వచ్చునో తెలుసుకుందాం.

ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తులు దుర్గా దేవి రూపాలను పూజిస్తారు. చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఏ ఏ ఆలయాలను సందర్శించ వచ్చునో తెలుసుకుందాం.

2 / 5
 వైష్ణో దేవి ఆలయం, కత్రా: వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు గుహల లోపల రాళ్ల రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది.

వైష్ణో దేవి ఆలయం, కత్రా: వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు గుహల లోపల రాళ్ల రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది.

3 / 5
 కామాఖ్య ఆలయం, గౌహతి: ఈ ఆలయం గావతిలోని నీలాచల్ కొండలపై ఉంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అంబుబాచి జాతర ప్రసిద్ధిగాంచింది. 

కామాఖ్య ఆలయం, గౌహతి: ఈ ఆలయం గావతిలోని నీలాచల్ కొండలపై ఉంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అంబుబాచి జాతర ప్రసిద్ధిగాంచింది. 

4 / 5
 నైనా దేవి ఆలయం: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉంది. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

నైనా దేవి ఆలయం: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉంది. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. సతీదేవి కన్నులు పడిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

5 / 5
 మానస దేవి ఆలయం : ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 

మానస దేవి ఆలయం : ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నవరాత్రులను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.