Kailash Mansarovar Yatra: శివ శివా అంటూ సాగుతున్న మానస సరోవర యాత్ర.. ఈ సరస్సు ప్రాముఖ్యత ఏమిటంటే..
కైలాస మానస సరోవర యాత్ర దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. కైలాస మానస సరోవర యాత్ర హిందూ మతంతో పాటు బౌద్ధమతం, జైన మతానికి కూడా చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా పవిత్రమైన కైలాస మానస సరోవరానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
