AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2022: శని దోషం నుంచి విముక్తి కావాలంటే హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి..!

Hanuman Jayanti 2022: ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు. ఈ ఏడాది

uppula Raju
|

Updated on: Apr 16, 2022 | 1:05 PM

Share
ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్‌ జయంతి శనివారం వచ్చింది. హనుమంతుడిని పూజించడానికి ఈ రోజు చాలా పవిత్రమైనది.

ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్‌ జయంతి శనివారం వచ్చింది. హనుమంతుడిని పూజించడానికి ఈ రోజు చాలా పవిత్రమైనది.

1 / 5
మత విశ్వాసాల ప్రకారం.. శనివారం హనుమాన్, శని దేవుళ్ల ఆరాధనకు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శని దోషం నుంచి బయటపడటానికి అనేక పరిహారాలు చేయవచ్చు.

మత విశ్వాసాల ప్రకారం.. శనివారం హనుమాన్, శని దేవుళ్ల ఆరాధనకు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శని దోషం నుంచి బయటపడటానికి అనేక పరిహారాలు చేయవచ్చు.

2 / 5
హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. జాస్మిన్ ఆయిల్‌లో సింధూరం కలిపి హనుమాన్‌ విగ్రహానికి తిలకం పెట్టండి. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాయి. మంగళవారం, శనివారం కూడా ఈ పరిహారం చేయవచ్చు.

హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. జాస్మిన్ ఆయిల్‌లో సింధూరం కలిపి హనుమాన్‌ విగ్రహానికి తిలకం పెట్టండి. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాయి. మంగళవారం, శనివారం కూడా ఈ పరిహారం చేయవచ్చు.

3 / 5
హనుమాన్‌ని పూజించిన తర్వాత నెయ్యిలో సింధూరం కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్‌, ఓం చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

హనుమాన్‌ని పూజించిన తర్వాత నెయ్యిలో సింధూరం కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్‌, ఓం చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

4 / 5
తెల్లటి కాగితంపై నెయ్యి, సింధూరం కలిపి స్వస్తిక్‌ చిహ్నం గీయండి. తరువాత దానిని హనుమాన్ పాదాల దగ్గర పెట్టండి. పూజ తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి. దీంతో ప్రతి పనిలో విజయంతోపాటు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

తెల్లటి కాగితంపై నెయ్యి, సింధూరం కలిపి స్వస్తిక్‌ చిహ్నం గీయండి. తరువాత దానిని హనుమాన్ పాదాల దగ్గర పెట్టండి. పూజ తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి. దీంతో ప్రతి పనిలో విజయంతోపాటు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

5 / 5
Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!