దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
వెలుగుల పండగ దీపావళి రోజున అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ రోజున నవగ్రహాలకు అధినేత సూర్యుడు.. గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుల కలయిక జరగనుంది. దీంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.ఈ యోగం మొత్తం 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. కానీ ఈ సమయంలో మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. ఈ రోజు ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
