Sorakayala Swamy: ఈ స్వామికి సొరకాయను సమర్పిస్తే.. ఎటువంటి రోగమైనా మాయమట.. కోర్కెలు తీర్చే సొరకాయస్వామిగా ప్రసిద్ధి

Sorakayala Swamy: భక్తులు సర్వసాధారణంగా దేవుడికి డబ్బు, బంగారం, కొబ్బరికాయలు, పళ్లో, తలనీలాలు మొక్కుకుంటారు. లేదా కోడినో, మేకనో బలిచేస్తాం. కాని అలాంటివేవి లేకుండా ఓన్లీ వెజిటేబుల్లోని ఒక కాయ నైవేధ్యంగా పెట్టే ఆలయం ఒకటుంది..అక్కడ సొరకాయలు మొక్కుబడిగా సమర్పిస్తారు.

|

Updated on: Apr 14, 2022 | 4:16 PM

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో సొరకాయ స్వామి ఆలయం వెలసింది. ఇక్కడ స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచారు.కోరిన కోర్కెలు తీరిన.... కోర్కెలు కోరుకున్న సొరకాయలు కడతారు భక్తులు. ఇక్కడి దేవుడు కూడా సొరకాయల స్వామిగా ప్రసిద్ధి.

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో సొరకాయ స్వామి ఆలయం వెలసింది. ఇక్కడ స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచారు.కోరిన కోర్కెలు తీరిన.... కోర్కెలు కోరుకున్న సొరకాయలు కడతారు భక్తులు. ఇక్కడి దేవుడు కూడా సొరకాయల స్వామిగా ప్రసిద్ధి.

1 / 5
తిరుపతి జిల్లా  ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. పూర్వకాలంలో,చెన్నై, పుత్తూరు, పరిసరాలు సందర్శిస్తూ ఒక స్వామి చివరగా శ్రీవారి దర్శ నార్థం ఈ ప్రాంతానికి వచ్చారట..ఏడుకొండల వారిని దర్శించుకుని వెళ్లుతున్న సమయంలో నారాయణవనం కనిపించిందట.

తిరుపతి జిల్లా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. పూర్వకాలంలో,చెన్నై, పుత్తూరు, పరిసరాలు సందర్శిస్తూ ఒక స్వామి చివరగా శ్రీవారి దర్శ నార్థం ఈ ప్రాంతానికి వచ్చారట..ఏడుకొండల వారిని దర్శించుకుని వెళ్లుతున్న సమయంలో నారాయణవనం కనిపించిందట.

2 / 5
అక్కడి పరిసరాలు,ప్రకృతి ఎంతగానో నచ్చి శ్రీమన్నా రాయణున్ని స్మరిస్తూ..ఇక్కడే నిత్యం ధ్యానంలో వుండేవారట.ఐతే ఆ స్వామి భుజాన ఎప్పుడు ఓ సొరకాయ సంచి వేలాడుతూ వుండేదట.ఎప్పుడైన భక్తులు అనారోగ్యంతో తనదగ్గరికి వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాలు  అందించి ఆశీర్వదించేవాడట.

అక్కడి పరిసరాలు,ప్రకృతి ఎంతగానో నచ్చి శ్రీమన్నా రాయణున్ని స్మరిస్తూ..ఇక్కడే నిత్యం ధ్యానంలో వుండేవారట.ఐతే ఆ స్వామి భుజాన ఎప్పుడు ఓ సొరకాయ సంచి వేలాడుతూ వుండేదట.ఎప్పుడైన భక్తులు అనారోగ్యంతో తనదగ్గరికి వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాలు అందించి ఆశీర్వదించేవాడట.

3 / 5
ఆ ఔషధం స్వీకరించిన వారికి ఎటువంటి రోగమైన నయం అయ్యేదట,అలా కొంతకాలానికి ఈ విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి పాకి ఆయన దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది.అలా ఈ స్వామి 200 ఏళ్లు పైగా జీవించినట్లు చెబుతారు.

ఆ ఔషధం స్వీకరించిన వారికి ఎటువంటి రోగమైన నయం అయ్యేదట,అలా కొంతకాలానికి ఈ విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి పాకి ఆయన దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది.అలా ఈ స్వామి 200 ఏళ్లు పైగా జీవించినట్లు చెబుతారు.

4 / 5
ఇక ఆయన జీవ సమాధి ఆనంతరం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆలయంలో సొరకాయలు మొక్కుగా సమర్పించుకోవడం ఆనవాయితీగా మారిందట.

ఇక ఆయన జీవ సమాధి ఆనంతరం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆలయంలో సొరకాయలు మొక్కుగా సమర్పించుకోవడం ఆనవాయితీగా మారిందట.

5 / 5
Follow us