PM Modi: ఉగ్రవాదం ఏ రూపంలోనైనా ఉండొచ్చు.. ఎస్ఈవో సమ్మిట్లో పాక్, చైనాల దుమ్ముదిలిపిన ప్రధాని మోదీ..
SCO Summit 2023: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూలై 04) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని ప్రధాని అభివర్ణించారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
