AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు.. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన

గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 7) శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు జరగనున్నాయి.

Srilakshmi C
|

Updated on: Jul 05, 2023 | 5:59 PM

Share
గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 7) శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు జరగనున్నాయి.

గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 7) శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.498 కోట్ల వ్యయంతో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు జరగనున్నాయి.

1 / 5
అదే రోజున గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందేభారత్ రైళ్లను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అదే రోజున గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందేభారత్ రైళ్లను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

2 / 5
గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జోధ్‌పూర్- అహ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఈ రెండు వందేభారత్‌ రైళ్లు వచ్చే శుక్రవారం నాడు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జోధ్‌పూర్- అహ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఈ రెండు వందేభారత్‌ రైళ్లు వచ్చే శుక్రవారం నాడు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

3 / 5
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలకు కలుపుకుంటూ ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో పర్యాటక రంగం పుంజుకోనుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధికీ దోహదం చేస్తుంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలకు కలుపుకుంటూ ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో పర్యాటక రంగం పుంజుకోనుంది. సామాజిక ఆర్థిక అభివృద్ధికీ దోహదం చేస్తుంది.

4 / 5
శుక్రవారం తెల్లవారుజామున ప్రధాన మోదీ గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ని సందర్శిస్తారు. గీతా ప్రెస్‌లోని లీలా చిత్ర ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం చారిత్రక ప్రింటింగ్ ప్రెస్‌లో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో చిత్రమయ శివపురాణ గ్రంథాన్ని మోదీ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున ప్రధాన మోదీ గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ని సందర్శిస్తారు. గీతా ప్రెస్‌లోని లీలా చిత్ర ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం చారిత్రక ప్రింటింగ్ ప్రెస్‌లో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో చిత్రమయ శివపురాణ గ్రంథాన్ని మోదీ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

5 / 5
Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్