Prime Ministers Museum: నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి చరిత్ర.. ప్రధానమంత్రి మ్యూజియం ప్రత్యేకతేంటో తెలుసుకోండి!

భారతదేశంలోని 14 మంది మాజీ ప్రధానుల గురించిన సవివరమైన సమాచారం మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మ్యూజియంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి మదానిని సిద్ధం చేయడానికి ఎంత ఖర్చవుతుంది. ఒక్కసారి పరిశీలిద్దాం...

|

Updated on: Apr 14, 2022 | 4:07 PM

ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లో పూర్తయిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ మ్యూజియం తొలి టికెట్‌ను కూడా ప్రధాని మోదీ కొనుగోలు చేశారు.

ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లో పూర్తయిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ మ్యూజియం తొలి టికెట్‌ను కూడా ప్రధాని మోదీ కొనుగోలు చేశారు.

1 / 9
ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి మ్యూజియం నిర్మించడం జరిగింది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రధానమంత్రులందరి జీవిత విశేషాలను ఈ మ్యూజియంలో సవివరంగా సేకరించారు.

ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి మ్యూజియం నిర్మించడం జరిగింది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రధానమంత్రులందరి జీవిత విశేషాలను ఈ మ్యూజియంలో సవివరంగా సేకరించారు.

2 / 9
ప్రధానమంత్రి మ్యూజియంలో భారత రాజ్యాంగానికి కూడా స్థానం కల్పించారు. ఈ మ్యూజియం స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ చరిత్రను, ప్రధాన మంత్రుల జీవితాలు, వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందుపర్చారు.

ప్రధానమంత్రి మ్యూజియంలో భారత రాజ్యాంగానికి కూడా స్థానం కల్పించారు. ఈ మ్యూజియం స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ చరిత్రను, ప్రధాన మంత్రుల జీవితాలు, వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందుపర్చారు.

3 / 9
 ప్రధాన మంత్రులందరి ప్రసంగాల సేకరణ కూడా ఉంది. ప్రధానమంత్రుల వ్యక్తిగత వస్తువులను వారి కుటుంబాల నుంచి సేకరించారు. ఈ అంశాలు డిజిటల్ డిస్‌ప్లే ద్వారా చూపడం జరుగుతుంది. మాజీ ప్రధానుల గురించి నేషనల్ మ్యూజియం నుండి సేకరించిన అరుదైన సమాచారం మొత్తం PM మ్యూజియంలో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రధాన మంత్రులందరి ప్రసంగాల సేకరణ కూడా ఉంది. ప్రధానమంత్రుల వ్యక్తిగత వస్తువులను వారి కుటుంబాల నుంచి సేకరించారు. ఈ అంశాలు డిజిటల్ డిస్‌ప్లే ద్వారా చూపడం జరుగుతుంది. మాజీ ప్రధానుల గురించి నేషనల్ మ్యూజియం నుండి సేకరించిన అరుదైన సమాచారం మొత్తం PM మ్యూజియంలో కూడా అందుబాటులో ఉంటుంది.

4 / 9
ప్రధానమంత్రుల గురించిన సమాచారాన్ని పొందడానికి దూరదర్శన్, ఫిల్మ్ డివిజన్, పార్లమెంట్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, మీడియా హౌస్, ప్రింట్ మీడియా, ఫారిన్ న్యూస్ ఏజెన్సీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మ్యూజియంల నుండి కూడా సహాయం తీసుకున్నారు. మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు వంటి అత్యాధునిక సాంకేతికత ఉంది.

ప్రధానమంత్రుల గురించిన సమాచారాన్ని పొందడానికి దూరదర్శన్, ఫిల్మ్ డివిజన్, పార్లమెంట్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, మీడియా హౌస్, ప్రింట్ మీడియా, ఫారిన్ న్యూస్ ఏజెన్సీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మ్యూజియంల నుండి కూడా సహాయం తీసుకున్నారు. మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ శిల్పాలు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు వంటి అత్యాధునిక సాంకేతికత ఉంది.

5 / 9
ప్రధాన మంత్రి మ్యూజియంలో చాలా గ్యాలరీలు ఉన్నాయి. వీటి ద్వారా స్వాతంత్య్ర పోరాట ప్రదర్శన మొదలు రాజ్యాంగం రూపొందించే వరకు కథలు ప్రదర్శించారు. పాత   కొత్త మ్యూజియం బ్లాక్ Iగా గుర్తించబడిన పూర్వపు తీన్ మూర్తి భవన్, బ్లాక్ IIగా గుర్తించన కొత్తగా నిర్మించిన భవనంతో కలపడం జరిగింది. ఈ రెండు బ్లాకుల మొత్తం వైశాల్యం 15,600 చదరపు మీటర్ల కంటే ఎక్కువ. నెహ్రూ మ్యూజియం తీన్ మూర్తి భవన్‌లో కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి మ్యూజియంలోని బ్లాక్ 1లో ఉంది. ఇందులో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జీవితానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచారు. యువతకు సులువుగా, ఆసక్తికరంగా సమాచారాన్ని అందజేసేందుకు ప్రధాని మ్యూజియంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత కమ్యూనికేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ప్రధాన మంత్రి మ్యూజియంలో చాలా గ్యాలరీలు ఉన్నాయి. వీటి ద్వారా స్వాతంత్య్ర పోరాట ప్రదర్శన మొదలు రాజ్యాంగం రూపొందించే వరకు కథలు ప్రదర్శించారు. పాత కొత్త మ్యూజియం బ్లాక్ Iగా గుర్తించబడిన పూర్వపు తీన్ మూర్తి భవన్, బ్లాక్ IIగా గుర్తించన కొత్తగా నిర్మించిన భవనంతో కలపడం జరిగింది. ఈ రెండు బ్లాకుల మొత్తం వైశాల్యం 15,600 చదరపు మీటర్ల కంటే ఎక్కువ. నెహ్రూ మ్యూజియం తీన్ మూర్తి భవన్‌లో కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి మ్యూజియంలోని బ్లాక్ 1లో ఉంది. ఇందులో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జీవితానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచారు. యువతకు సులువుగా, ఆసక్తికరంగా సమాచారాన్ని అందజేసేందుకు ప్రధాని మ్యూజియంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత కమ్యూనికేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

6 / 9
ఈ మ్యూజియం ఖర్చు దాదాపు రూ.271 కోట్లు. ఇది 2018లో ఆమోదించడం జరిగింది. దీనిని సిద్ధం చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. నెహ్రూ మ్యూజియం ప్రాంగణంలో దాదాపు 10 వేల చదరపు మీటర్లలో ఈ మ్యూజియం నిర్మించారు. మ్యూజియం, భవనం అభివృద్ధి చెందుతున్న భారతదేశం కథ నుండి ప్రేరణ పొందింది.

ఈ మ్యూజియం ఖర్చు దాదాపు రూ.271 కోట్లు. ఇది 2018లో ఆమోదించడం జరిగింది. దీనిని సిద్ధం చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. నెహ్రూ మ్యూజియం ప్రాంగణంలో దాదాపు 10 వేల చదరపు మీటర్లలో ఈ మ్యూజియం నిర్మించారు. మ్యూజియం, భవనం అభివృద్ధి చెందుతున్న భారతదేశం కథ నుండి ప్రేరణ పొందింది.

7 / 9
ప్రధానమంత్రి మ్యూజియం 10,491 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించారు. దీన్ని తయారు చేయడంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీని కోసం ఏ చెట్టును కత్తిరించలేదు, నాటలేదు. దాని భవనం చిహ్నం భారతదేశ ప్రజల చేతిలో 'చక్ర', ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ప్రధానమంత్రి మ్యూజియం 10,491 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించారు. దీన్ని తయారు చేయడంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీని కోసం ఏ చెట్టును కత్తిరించలేదు, నాటలేదు. దాని భవనం చిహ్నం భారతదేశ ప్రజల చేతిలో 'చక్ర', ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

8 / 9
PM Museum

PM Museum

9 / 9
Follow us
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు