Navratri 2023: అమ్మవారిపై తమ భక్తిని భిన్నంగా చాటుకున్న భక్తులు.. నోట్లతోనే మండపం అలంకారం..
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భక్తులు వీధి వీధిలో మండపాలను ఏర్పాటు చేసి దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారిని రోజుకో ఒక్క రూపంలో అలంకరిస్తూ.. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో పూజిస్తున్నారు. అయితే కొన్ని మండపాల్లోని అమ్మవారి అలంకారాన్నీ మండపాలను డిఫరెంట్ గా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
Most Read Stories