
2015లో విడుదలైన కన్నడ చిత్రం 'వజ్రకాయ' ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్.

తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ ఉన్న అందం మాత్రం ఎక్కువే.

ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.

ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ కు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు.

నభా నటేష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.