IPL 2022: టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ ఘన సన్మానం.. నీరజ్కు రూ. కోటి రివార్డు..
గత ఏడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 7 పతకాలతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు భారత ఆటగాళ్లు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
