AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?

కిచెన్ లో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే, మనం నిత్యం దీనిని వాడుతూనే ఉంటాము. ఏది చేయాలన్నా కూడా ఉప్పు తప్పనిసరి. అయితే, ఉప్పును కూరలకే కాకుండా.. మన ఇంట్లోని కొన్ని సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 05, 2026 | 1:35 PM

Share
మన అందరి ఇళ్ళలో చీమలు ఉంటూనే ఉంటాయి. ఇవి ఒక్కోసారి విసుగు తెప్పిస్తాయి. అలాంటి సమయంలో ఉప్పును కానీ, ఉప్పు నీళ్ళను కానీ చల్లితే అవి అక్కడి నుంచి మాయం అవుతాయి.

మన అందరి ఇళ్ళలో చీమలు ఉంటూనే ఉంటాయి. ఇవి ఒక్కోసారి విసుగు తెప్పిస్తాయి. అలాంటి సమయంలో ఉప్పును కానీ, ఉప్పు నీళ్ళను కానీ చల్లితే అవి అక్కడి నుంచి మాయం అవుతాయి.

1 / 5
కాఫీ, టీ పోగొట్టడం కోసం సబ్బుల మీద సబ్బులు వాడి వాటిని పోగొట్టాలని చూస్తారు కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. గిన్నెలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మురికి ఉన్న చోట పోసి బాగా రుద్దండి మరకలు మొత్తం పోతాయి.

కాఫీ, టీ పోగొట్టడం కోసం సబ్బుల మీద సబ్బులు వాడి వాటిని పోగొట్టాలని చూస్తారు కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. గిన్నెలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మురికి ఉన్న చోట పోసి బాగా రుద్దండి మరకలు మొత్తం పోతాయి.

2 / 5
మొండి మరకలు వదలాలంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ మరకలు ఉన్న చోట బాగా రుద్దితే ఎంతటి మరకలైన వెంటనే పోతాయి. అలా అని గట్టిగా రుద్దకండి సున్నితంగా రుద్దాలి.

మొండి మరకలు వదలాలంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ మరకలు ఉన్న చోట బాగా రుద్దితే ఎంతటి మరకలైన వెంటనే పోతాయి. అలా అని గట్టిగా రుద్దకండి సున్నితంగా రుద్దాలి.

3 / 5
మనం పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కోసారి గాలికి మంటలు చెలరేగుతాయి. అలాంటి సమయంలో నీరు కాకుండా ఉప్పు చల్లితే మంట ఆరిపోతుంది. కొందరు భయంతో వెంటనే నీళ్ళు పోస్తారు అలా చేయకండి ఇప్పటి నుంచి ఉప్పును చల్లండి.

మనం పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కోసారి గాలికి మంటలు చెలరేగుతాయి. అలాంటి సమయంలో నీరు కాకుండా ఉప్పు చల్లితే మంట ఆరిపోతుంది. కొందరు భయంతో వెంటనే నీళ్ళు పోస్తారు అలా చేయకండి ఇప్పటి నుంచి ఉప్పును చల్లండి.

4 / 5
మనం వేసుకునే బట్టల్లో కొన్ని రంగు వెలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో మీరు ముందుగా మీరు వేసుకున్న బట్టలను 10 నుంచి 15 నిముషాల పాటు ఉప్పు నీటిలో నానాబెట్టండి. ఇలా చేయడం వలన రంగు పోకుండా ఉంటుంది. ఇక కొత్త బట్టలు కూడా సేఫ్.

మనం వేసుకునే బట్టల్లో కొన్ని రంగు వెలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో మీరు ముందుగా మీరు వేసుకున్న బట్టలను 10 నుంచి 15 నిముషాల పాటు ఉప్పు నీటిలో నానాబెట్టండి. ఇలా చేయడం వలన రంగు పోకుండా ఉంటుంది. ఇక కొత్త బట్టలు కూడా సేఫ్.

5 / 5
Follow Us
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?