పుచ్చకాయ పాయిజన్ ఘటన తర్వాత మరో అలర్ట్: ఆ పండ్లపై ఆరోగ్య శాఖ కొరడా!
ఇటీవల ముంబైలో ఓ కుటుంబం రాత్రి పుచ్చకాయ బిర్యానీ తిని తెల్లారే సరికి.. ఆ కుటుంబం మొత్తం మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబ సభ్యులు తిన్న పుచ్చకాయలో ఎలుకల సంహారక మందు అయిన జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడైంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
