AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anemia: ఈ పదార్ధాలతో కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అవేంటో తెలుసుకోవడం మీకే మంచిది..

Health Care Tips: నానబెట్టిన బాదంపప్పుతో పాటు.. శరీరంలోని రక్తహీనతను తొలగించడానికి మీరు నానబెట్టిన కొన్ని తృణధాన్యాలను తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవేంటో తెలుసుకోండి..

Shaik Madar Saheb
|

Updated on: Apr 18, 2022 | 9:55 AM

Share
మెంతి గింజలు: నానబెట్టిన మెంతి గింజలు, వాటి నీరు పేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, అవి పొట్టను నిండుగా ఉంచుతాయి. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మెంతి గింజలు: నానబెట్టిన మెంతి గింజలు, వాటి నీరు పేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, అవి పొట్టను నిండుగా ఉంచుతాయి. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

1 / 5
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తాయి.

అవిసె గింజలు: అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తాయి.

2 / 5
గసగసాలు: నానబెట్టిన గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త హీనతను తొలగిస్తుంది. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

గసగసాలు: నానబెట్టిన గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త హీనతను తొలగిస్తుంది. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

3 / 5
పెసలు: వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త స్థాయిని మెరుగుపరుస్తాయి.

పెసలు: వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త స్థాయిని మెరుగుపరుస్తాయి.

4 / 5
ఎండు ద్రాక్ష: శరీరంలోని రక్తహీనతను తొలగించేందుకు పురాతన కాలం నుంచి ఎండు ద్రాక్షను వినియోగిస్తున్నారు. రాత్రంతా నానబెట్టి, ఉదయం వీటి నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.

ఎండు ద్రాక్ష: శరీరంలోని రక్తహీనతను తొలగించేందుకు పురాతన కాలం నుంచి ఎండు ద్రాక్షను వినియోగిస్తున్నారు. రాత్రంతా నానబెట్టి, ఉదయం వీటి నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.

5 / 5
Follow Us
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
IRCTC అద్భుత ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి శృంగేరి, మురుడేశ్వర్ ఆలయం
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!