ESL Narasimhan: సమతామూర్తి సేవలో నరసింహన్ దంపతులు.. చినజీయర్ స్వామి ఆశీర్వచనం తీసుకున్న మాజీ గవర్నర్
భార్య విమలా నరసింహన్తో కలిసి సమతా మూర్తి కేంద్రానికి వచ్చిన మాజీ గవర్నర్ నరసింహన్కు వేద పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు నరసింహన్ దంపతులు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
