IPL 2024: బెంగళూరులో జరిగే ఐపీఎల్ మ్యాచులకు అడ్డంకిగా నీటి సమస్య..

| Edited By: Srikar T

Mar 24, 2024 | 12:07 PM

బెంగుళూరులో ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణకు నీటి కొరత అడ్డంకుగా మారుతుంది. ఇప్పటికే నీటి కొరత కారణంగా బెంగుళూరులో చాలా ప్రాంతాల్లో నీటి వినియోగంపై నిర్భంధాలు కొనసాగుతున్నాయి.గత కొన్ని వారాలుగా ఈ నేటి బెడద బెంగుళూరును వెంటాడుతూనే ఉంది.తాజాగా ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణ కోసం బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్ అధికారులు, బెంగుళూరు వాటర్ బోర్డ్ అధికారులతో సమావేశం అయ్యారు.

1 / 5
ఇప్పటికే బెంగుళూరులో నీటి వాడకంపై నిర్భంధం కొనసాగుతున్న తరుణంలో ఐపీఎల్ మ్యాచ్ బెంగుళూరు అధికారులకు పెద్ద సవాలుగా మారింది. చాలా రోజుల నుండి బెంగళూరులో నీటి కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. అయితే ప్రతిరోజు 2600 మిలియన్ లీటర్ల నీరు ఉపయోగంకావాల్సి ఉండగా 500 లీటర్ల నీటి కొరత ప్రతిరోజు సమస్యగా మారినట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.

ఇప్పటికే బెంగుళూరులో నీటి వాడకంపై నిర్భంధం కొనసాగుతున్న తరుణంలో ఐపీఎల్ మ్యాచ్ బెంగుళూరు అధికారులకు పెద్ద సవాలుగా మారింది. చాలా రోజుల నుండి బెంగళూరులో నీటి కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. అయితే ప్రతిరోజు 2600 మిలియన్ లీటర్ల నీరు ఉపయోగంకావాల్సి ఉండగా 500 లీటర్ల నీటి కొరత ప్రతిరోజు సమస్యగా మారినట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.

2 / 5
మార్చి 25, 29, ఏప్రిల్ 2 న జరిగే మ్యాచ్‎లకు ఎలాంటి నీటి కొరత ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగుళూరు కుంబన్ పార్క్ నుండి నీటిని రీ - యుజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఒక్కో మ్యాచ్ నిర్వహణకు రోజుకి 75 వేల లీటర్ల నీరు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్చి 25, 29, ఏప్రిల్ 2 న జరిగే మ్యాచ్‎లకు ఎలాంటి నీటి కొరత ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగుళూరు కుంబన్ పార్క్ నుండి నీటిని రీ - యుజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఒక్కో మ్యాచ్ నిర్వహణకు రోజుకి 75 వేల లీటర్ల నీరు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

3 / 5
తాజాగా ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణ కోసం బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్ అధికారులు, బెంగుళూరు వాటర్ బోర్డ్ అధికారులతో సమావేశం అయ్యారు. అయితే మొదటి విడత షెడ్యూల్‎లో భాగంగా బెంగుళూరులో మూడు ఐపీఎల్ మ్యాచ్‎లు జరగనున్నాయి. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‎లకు ఎలాంటి నీటి కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

తాజాగా ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణ కోసం బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్ అధికారులు, బెంగుళూరు వాటర్ బోర్డ్ అధికారులతో సమావేశం అయ్యారు. అయితే మొదటి విడత షెడ్యూల్‎లో భాగంగా బెంగుళూరులో మూడు ఐపీఎల్ మ్యాచ్‎లు జరగనున్నాయి. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‎లకు ఎలాంటి నీటి కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

4 / 5
 బెంగుళూరులో ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణకు నీటి కొరత అడ్డంకుగా మారుతుంది. ఇప్పటికే నీటి కొరత కారణంగా బెంగుళూరులో చాలా ప్రాంతాల్లో నీటి వినియోగంపై నిర్భంధాలు కొనసాగుతున్నాయి.గత కొన్ని వారాలుగా ఈ నేటి బెడద బెంగుళూరును వెంటాడుతూనే ఉంది.

బెంగుళూరులో ఐపీఎల్ మ్యాచ్‎ల నిర్వహణకు నీటి కొరత అడ్డంకుగా మారుతుంది. ఇప్పటికే నీటి కొరత కారణంగా బెంగుళూరులో చాలా ప్రాంతాల్లో నీటి వినియోగంపై నిర్భంధాలు కొనసాగుతున్నాయి.గత కొన్ని వారాలుగా ఈ నేటి బెడద బెంగుళూరును వెంటాడుతూనే ఉంది.

5 / 5
మ్యాచ్ జరిగే మూడు రోజుల్లోనూ ఎలాంటి కొరత కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి 25 న పంజాబ్ వర్సెస్ బెంగూళూరు మ్యాచ్ ఉంది. కొలకత్తాతో కూడా ఆర్సీబీ ఈ నెల 29 న తలపడనుంది. ఇక ఏప్రిల్ 2 న లక్నోతో బెంగుళూరు తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‎లు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మ్యాచ్ జరిగే మూడు రోజుల్లోనూ ఎలాంటి కొరత కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి 25 న పంజాబ్ వర్సెస్ బెంగూళూరు మ్యాచ్ ఉంది. కొలకత్తాతో కూడా ఆర్సీబీ ఈ నెల 29 న తలపడనుంది. ఇక ఏప్రిల్ 2 న లక్నోతో బెంగుళూరు తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‎లు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.