IND vs PAK: సమస్యల స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్.. టిక్కెట్లు అమ్ముడవ్వక పోవడానికి కారణం ఇదేనా..!
T20 World Cup 2024: నసావు కౌంటీ స్టేడియంలో భారత్ మొత్తం 3 మ్యాచ్లు ఆడుతుంది. జూన్ 5న ఐర్లాండ్తో, జూన్ 9న పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. తర్వాత జూన్ 12న అమెరికాతో ఆడుతుంది. అయితే, ఈ మ్యాచ్లకు ముందు ఈ మైదానంలో జరుగుతున్న గందరగోళంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
