IND vs SL: గిల్కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్..!
Rishabh Pant WTC Record: కొలంబో టెస్టులో 63 పరుగులు చేయడం ద్వారా రిషబ్ పంత్ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈక్రమంలో శుభ్మన్ గిల్ రికార్డును బద్దలు కొట్టి, 2948 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. గిల్ 76 ఇన్నింగ్స్లలో 2917 పరుగులు చేయగా, పంత్ ఈ ఘనతను కేవలం 74 ఇన్నింగ్స్లలోనే సాధించడం గమనార్హం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
