PBKS vs RCB: కోహ్లీ కొట్టింది 59 పరుగులే, కానీ ఐపీఎల్లో ‘అరుదైన శతకం’.. సమీపంలో ఎవరెవరు ఉన్నారంటే..?
IPL 2023, PBKS vs RCB: మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన శతకాన్ని అందుకున్నాడు. విశేషమేమంటే.. ఐపీఎల్ చరిత్రలో అలాంటి సెంచరీని మరే ఆటగాడు అందుకోలేదు. అసలు ఆ సెంచరీ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
