Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్ను టార్గెట్ చేస్తూ కథనాలు..!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ చివరి టెస్ట్ మ్యాచ్ రద్దైంది.
Most Read Stories