
నేటి నుంచి మొదలు కానున్న తొలి టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ టీంలు బరిలోకి దిగనున్నాయి. అయితే ఓపెనింగ్ పెయిర్పై ఆసక్తి నెలకొంది. దీంతో విలేకరుల సమావేశంలో కెప్టెన్ కోహ్లీ ఓపెనింగ్ జోడీపై మాట్లాడుతూ, టాస్కు వెళ్లే ముందు ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటిస్తాం. అప్పుడే రోహిత్తో పాటు బరిలోకి ఎవరు రానున్నారో తెలుస్తుందని అన్నాడు. దీంతో రోహిత్ తొలి ఓపెనర్గా ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మ

కేఎల్ రాహుల్

ఛతేశ్వర్ పుజరా

విరాట్ కోహ్లీ

అజింక్యా రహానే

రిషబ్ పంత్

రవిచంద్రన్ అశ్విన్

జస్ప్రీత్ బుమ్రా

ఇషాంత్ శర్మ

మహమ్మద్ షమీ

మహ్మద్ సిరాజ్