టీమిండియా విజయంలో ఆ ముగ్గురే కీలకం.. వారు లేకుంటే ‘బజ్ బాల్’ ముందు అధోగతి..
కోహ్లీ, రాహుల్, షమీ, బుమ్రా.. ఇలా సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమైనా.. బజ్బాల్ను మడతపెట్టేశారు టీమిండియా యువ ప్లేయర్లు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయఢంకా మోగించింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించి.. మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
