ఏడాది క్రితం జట్టు నుంచి తొలగింపు.. కట్ చేస్తే రెండు డబుల్ సెంచరీతో దిమ్మతిరిగే సమాధానమిచ్చిన సీనియర్ ప్లేయర్
14 జనవరి 2022... ఇది అజింక్యా రహానే టీమ్ ఇండియా తరపున ఆడిన చివరి మ్యాచ్ తేదీ. సెంచూరియన్ మైదానంలో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన రహానే పేలవ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు కెప్టెన్గా ఉన్న అజింక్య రహానే మళ్లీ అద్భుతమైన ఫామ్లోకి వచ్చి డబుల్ సెంచరీ సాధించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
