డబుల్ సెంచరీ క్రాస్ చేసిన తెలుగు సినిమాలేంటి ?? అందులో పాన్ ఇండియన్ ఎన్ని ??

| Edited By: Phani CH

Jan 23, 2024 | 3:50 PM

200 కోట్లు.. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది.. కానీ ఇప్పుడలా కాదు.. మన రీజినల్ మూవీస్ కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్బులో చేరిపోయాయి. అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి.. అందులో పాన్ ఇండియన్ ఎన్ని.. రీజినల్ సినిమాలెన్ని..? ఓ రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్‌గా చేసి చూపిస్తున్నాయి.

1 / 5
200 కోట్లు.. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది.. కానీ ఇప్పుడలా కాదు.. మన రీజినల్ మూవీస్ కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్బులో చేరిపోయాయి. అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి.. అందులో పాన్ ఇండియన్ ఎన్ని.. రీజినల్ సినిమాలెన్ని..?

200 కోట్లు.. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది.. కానీ ఇప్పుడలా కాదు.. మన రీజినల్ మూవీస్ కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్బులో చేరిపోయాయి. అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి.. అందులో పాన్ ఇండియన్ ఎన్ని.. రీజినల్ సినిమాలెన్ని..?

2 / 5
ఓ రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్‌గా చేసి చూపిస్తున్నాయి. 2015లో బాహుబలితో మొదటిసారి తెలుగు సినిమా 200 కోట్ల మార్కెట్‌ను అందుకుంది. ఆ తర్వాత 2017లో మళ్లీ బాహుబలి 2తోనే ఆ మ్యాజిక్ సాధ్యమైంది. మధ్యలో మరే సినిమా 200 కోట్ల గ్రాస్ అందుకోలేదు.

ఓ రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్‌గా చేసి చూపిస్తున్నాయి. 2015లో బాహుబలితో మొదటిసారి తెలుగు సినిమా 200 కోట్ల మార్కెట్‌ను అందుకుంది. ఆ తర్వాత 2017లో మళ్లీ బాహుబలి 2తోనే ఆ మ్యాజిక్ సాధ్యమైంది. మధ్యలో మరే సినిమా 200 కోట్ల గ్రాస్ అందుకోలేదు.

3 / 5
2015 నుంచి 2024 మధ్యలో కేవలం 13 సినిమాలు మాత్రమే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి. అందులో 2 సినిమాలు 2024లోనే వచ్చాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్‌లో సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా నిలిచింది. అలాగే హనుమాన్ సైతం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించింది.

2015 నుంచి 2024 మధ్యలో కేవలం 13 సినిమాలు మాత్రమే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి. అందులో 2 సినిమాలు 2024లోనే వచ్చాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్‌లో సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా నిలిచింది. అలాగే హనుమాన్ సైతం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించింది.

4 / 5
2023లో సలార్, వాల్తేరు వీరయ్య 200 కోట్ల క్లబ్బులో చేరాయి. చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య 230 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దీనికంటే ముందు సైరాతో 2019లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టారు చిరు. అలాగే సలార్‌తో ప్రభాస్ 5వ సారి 200 కోట్ల క్లబ్‌లో చేరారు. సలార్‌తో 600 కోట్ల మార్క్ టచ్ చేసారు రెబల్ స్టార్. అలాగే ఆదిపురుష్ 300 కోట్లు.. సాహో 400 కోట్ల క్లబ్బులో చేరాయి.

2023లో సలార్, వాల్తేరు వీరయ్య 200 కోట్ల క్లబ్బులో చేరాయి. చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య 230 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దీనికంటే ముందు సైరాతో 2019లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టారు చిరు. అలాగే సలార్‌తో ప్రభాస్ 5వ సారి 200 కోట్ల క్లబ్‌లో చేరారు. సలార్‌తో 600 కోట్ల మార్క్ టచ్ చేసారు రెబల్ స్టార్. అలాగే ఆదిపురుష్ 300 కోట్లు.. సాహో 400 కోట్ల క్లబ్బులో చేరాయి.

5 / 5
అల్లు అర్జున్ సైతం అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో రెండుసార్లు డబుల్ సెంచరీ కొట్టారు. పుష్ప 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే రామ్ చరణ్ రంగస్థలంతో సోలోగా 200 కోట్ల మార్క్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ట్రిపుల్ ఆర్‌తో రెండో డబుల్ సెంచరీ కొట్టారు. ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తానికి మన హీరోలిప్పుడు 200 కోట్ల మార్క్ చాలా ఈజీ చేసేసారు.

అల్లు అర్జున్ సైతం అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో రెండుసార్లు డబుల్ సెంచరీ కొట్టారు. పుష్ప 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే రామ్ చరణ్ రంగస్థలంతో సోలోగా 200 కోట్ల మార్క్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ట్రిపుల్ ఆర్‌తో రెండో డబుల్ సెంచరీ కొట్టారు. ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తానికి మన హీరోలిప్పుడు 200 కోట్ల మార్క్ చాలా ఈజీ చేసేసారు.