Committee Kurrollu OTT: ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్ కావొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

|

Sep 11, 2024 | 5:47 PM

ఇటీవలీ కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్‎తో తెరెకక్కించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. రూరల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అయ్యింది. మొత్తం 11 మంది కొత్తవారితో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

1 / 5
ఇటీవలీ కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్‎తో తెరెకక్కించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'.  రూరల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అయ్యింది. మొత్తం 11 మంది కొత్తవారితో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలీ కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్‎తో తెరెకక్కించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. రూరల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అయ్యింది. మొత్తం 11 మంది కొత్తవారితో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

2 / 5
 విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.7.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించారు.ఇందులో గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్, ప్రసాద్ బెహారా కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.7.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించారు.ఇందులో గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్, ప్రసాద్ బెహారా కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

3 / 5
కమిటీ కుర్రోళ్లు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. "ఇంకొన్ని గంటల్లో జాతర మొదలు.. కమిటీ కుర్రోళ్లు ప్రీమియర్ సెప్టెంబర్ 12న కేవలం ఈటీవీ విన్ లోనే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

కమిటీ కుర్రోళ్లు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. "ఇంకొన్ని గంటల్లో జాతర మొదలు.. కమిటీ కుర్రోళ్లు ప్రీమియర్ సెప్టెంబర్ 12న కేవలం ఈటీవీ విన్ లోనే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

4 / 5
కొన్ని రోజులుగా కమిటీ కుర్రోళ్లు స్ట్రీమింగ్ డేట్ గురించి వరుస పోస్టులు చేస్తుంది ఈటీవీ విన్. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఓటీటీ సినీ ప్రియుల ముందుకు రాబోతుంది. కమిటీ కుర్రోళ్లు.. స్వచ్చమైన పల్లెటూరి కథ. గ్రామంలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు, అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయి.. ? ఊర్లో కుర్రాళ్ల యూత్.. వారి స్నేహం ఎలాంటి ఉంటుంది అనేది డైరెక్టర్ యదు వంశీ చాలా న్యాచురల్ గా చూపించారు.

కొన్ని రోజులుగా కమిటీ కుర్రోళ్లు స్ట్రీమింగ్ డేట్ గురించి వరుస పోస్టులు చేస్తుంది ఈటీవీ విన్. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఓటీటీ సినీ ప్రియుల ముందుకు రాబోతుంది. కమిటీ కుర్రోళ్లు.. స్వచ్చమైన పల్లెటూరి కథ. గ్రామంలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు, అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయి.. ? ఊర్లో కుర్రాళ్ల యూత్.. వారి స్నేహం ఎలాంటి ఉంటుంది అనేది డైరెక్టర్ యదు వంశీ చాలా న్యాచురల్ గా చూపించారు.

5 / 5
ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన ఆకట్టుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  ఈ సందర్భంగా ఈరోజు కమిటీ కుర్రోళ్లు టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు మరోసారి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన ఆకట్టుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈరోజు కమిటీ కుర్రోళ్లు టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు మరోసారి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.