నాగ చైత్యన హీరోగా నటించిన ఒకలైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది పూజాహెగ్డే. ఆతర్వాత వరుణ్ తేజ్ తో కలిసి ముకుంద అనే సినిమా చేసింది.
డీజే సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో బికినీ కనిపించి షాక్ ఇచ్చింది.
తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది పూజా.
ప్రస్తుతం పూజా హెగ్డే సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. మొన్నటివరకు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది .
తాజాగా ఈ బ్యూటీ కొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.