2 / 5
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ సినిమాలో నాని, విజయ్ దేవరకొండను లీడ్ రోల్స్లో చూపించారు. ఇదే సినిమాలో సీనియర్ స్టార్ కృష్ణంరాజును ఓ కీలక పాత్రకు ఒప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత చేసిన మహానటి కోసం కూడా బిగ్ స్టార్స్ను ఒక ఫ్రేమ్లోకి తీసుకువచ్చారు నాగీ. నాగచైతన్య, మోహన్బాబు లాంటి వాళ్లు కేవలం నాగీ మీద నమ్మకంతోనే ఆ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు.