Shilpa Shetty: మథుర బాంకీ బిహారీ ఆలయాన్ని దర్శించుకున్న శిల్పాశెట్టి.. రాధే రాధే అంటూ..
Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Most Read Stories