ఆ సినిమా చేసినందుకు నన్ను ట్రోల్ చేశారు.. కీర్తిసురేష్ షాకింగ్ కామెంట్స్
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మహానటి సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితకథగా వచ్చిన ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
