PPF Interest Rates: ఏడాదికి లక్ష పెట్టుబడితో లక్షణమైన రాబడి.. ఆ పథకంలో వచ్చే వడ్డీ ఎంతంటే?

Updated on: Apr 04, 2025 | 8:45 PM

భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా పొదుపు మంత్రం జపిస్తూ ఉంటారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలను బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్‌లో ధీర్ఘకాలిక పొదుపు కోసం పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పెట్టుబడి పథకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధిక ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పెట్టుబడి పథకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధిక ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.

2 / 5
పీపీఎఫ్ పథకంలో మీరు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పెట్టుబడిపై ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

పీపీఎఫ్ పథకంలో మీరు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పెట్టుబడిపై ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

3 / 5
అలాగే ఈ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. పీపీఎఫ్ పథకం మెచ్యూర్ అయ్యాక కూడా 5–5 సంవత్సరాల కింద పొడిగించవచ్చు.

అలాగే ఈ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. పీపీఎఫ్ పథకం మెచ్యూర్ అయ్యాక కూడా 5–5 సంవత్సరాల కింద పొడిగించవచ్చు.

4 / 5
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 27,12,139 లభిస్తుంది

ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 27,12,139 లభిస్తుంది

5 / 5
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే ఏకంగా వడ్డీనే రూ.12,12,139 వస్తుంది.

ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే ఏకంగా వడ్డీనే రూ.12,12,139 వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us