PM Kisan: మీకొస్తున్న రూ.2000 ఆగిపోయే ఛాన్స్ ఉంది! వెంటనే ఇలా చేయండి..
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత రూ.2000 కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. దీపావళికి ముందు చెల్లింపులు అందవచ్చని అంచనా. e-KYC పూర్తి చేయని వారికి లేదా ఆధార్ లింకింగ్ సమస్యలు ఉన్నవారికి డబ్బులు ఆలస్యం కావచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
