Indian Railways: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్.. ప్రయాణికులకు పండుగే. .
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త జోన్ను ప్రారంభించేందుకు అధికారులు సిద్దమవుతున్నాయి. ఆ రోజు అపాంయిటెడ్ డేగా ప్రకటించాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఏపీలోని ప్రయాణికులకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
