AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basmati Rice Export Curb: కేంద్రం సాధారణ బియ్యంతో పాటు బాస్మతి ఎగుమతిపై నిషేధం

బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు అది నిర్ణీత ధర స్థాయి బాస్మతి బియ్యం ఎగుమతిని పరిమితం చేసింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. టన్నుకు 1,200 డాలర్లు (సుమారు రూ. లక్ష) కంటే ఎక్కువ ఎగుమతి ఒప్పందం ఉన్న బాస్మతి బియ్యం మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది..

Subhash Goud
|

Updated on: Aug 27, 2023 | 3:42 PM

Share
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే బియ్యం ధరలు సైతం ఆకాశాన్నంటాయి. సన్నబియ్యం క్వింటాలుకు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సన్న బియ్యం ధరను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై నిషేధిం విధిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది.

నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే బియ్యం ధరలు సైతం ఆకాశాన్నంటాయి. సన్నబియ్యం క్వింటాలుకు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సన్న బియ్యం ధరను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై నిషేధిం విధిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది.

1 / 5
 బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు అది నిర్ణీత ధర స్థాయి బాస్మతి బియ్యం ఎగుమతిని పరిమితం చేసింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. టన్నుకు 1,200 డాలర్లు (సుమారు రూ. లక్ష) కంటే ఎక్కువ ఎగుమతి ఒప్పందం ఉన్న బాస్మతి బియ్యం మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది.

బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సన్న బియ్యం ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇప్పుడు అది నిర్ణీత ధర స్థాయి బాస్మతి బియ్యం ఎగుమతిని పరిమితం చేసింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. టన్నుకు 1,200 డాలర్లు (సుమారు రూ. లక్ష) కంటే ఎక్కువ ఎగుమతి ఒప్పందం ఉన్న బాస్మతి బియ్యం మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడుతుంది.

2 / 5
అంత కంటే తక్కువ ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం మరింత పెరగడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి వానాకాలం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వరి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. అన్ని రకాల వరి ఉత్పత్తి తగ్గిపోయింది.

అంత కంటే తక్కువ ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం మరింత పెరగడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి వానాకాలం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వరి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. అన్ని రకాల వరి ఉత్పత్తి తగ్గిపోయింది.

3 / 5
బాస్మతి మినహా ఇతర సాధారణ రకాల బియ్యం ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో తక్కువ ధరకు బాస్మతి బియ్యం ఎక్కువగా విక్రయించబడుతున్నందున దాని కొరత ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

బాస్మతి మినహా ఇతర సాధారణ రకాల బియ్యం ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో తక్కువ ధరకు బాస్మతి బియ్యం ఎక్కువగా విక్రయించబడుతున్నందున దాని కొరత ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

4 / 5
ధరల పెరుగుదలను నిరోధించేందుకు ఉల్లితో సహా కొన్ని ఆహార పదార్థాల ఎగుమతిపై భారత్‌ ఆంక్షలు విధించింది. ఈ చర్య భారతదేశంలోని చాలా మంది వ్యాపారులు, రైతులకు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇది సామాన్యులకు ధరల పెరుగుదలను నిరోధిస్తుంది.

ధరల పెరుగుదలను నిరోధించేందుకు ఉల్లితో సహా కొన్ని ఆహార పదార్థాల ఎగుమతిపై భారత్‌ ఆంక్షలు విధించింది. ఈ చర్య భారతదేశంలోని చాలా మంది వ్యాపారులు, రైతులకు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇది సామాన్యులకు ధరల పెరుగుదలను నిరోధిస్తుంది.

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి