AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో తెలుగు సందడి.. ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు!

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఆటా మహాసభలు ముగిశాయి. ఈ వేడుక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక మహాసభ. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్య ప్రముఖులు, కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 8:45 AM

Share
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఆటా మహాసభలు ముగిశాయి. ఈ వేడుక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక మహాసభ. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్య ప్రముఖులు,  కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఆటా మహాసభలు ముగిశాయి. ఈ వేడుక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక మహాసభ. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్య ప్రముఖులు, కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

1 / 5
ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఆటా కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్య అతిథులు ఈ  వేడుకలో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్,  రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఆటా కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్య అతిథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు.

2 / 5
వీరితో పాటు కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది.

వీరితో పాటు కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది.

3 / 5

ఆమె మాట్లాడుతూ " భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో కూడా చురుగ్గా పాల్గొని సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్రలో నిర్వహించాలని "  కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి సంగీతం కూడా అందర్ని అలరించింది.

ఆమె మాట్లాడుతూ " భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో కూడా చురుగ్గా పాల్గొని సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్రలో నిర్వహించాలని " కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి సంగీతం కూడా అందర్ని అలరించింది.

4 / 5
మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన, మహిళా, వ్యాపార సదస్సులు, సాహిత్య వేదికలు, , పూర్వ విద్యార్థుల సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహాసభలు తెలుగు సంస్కృతి వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి.

మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన, మహిళా, వ్యాపార సదస్సులు, సాహిత్య వేదికలు, , పూర్వ విద్యార్థుల సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహాసభలు తెలుగు సంస్కృతి వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి.

5 / 5
Follow Us