
ఎన్నికల్లో NDA కూటమి ప్రభుత్వం ఘన విజయం సంధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి బస్సు పై ర్యాలీగా వెళ్లారు.

సామాన్యుడిలా మరిన ప్రధాని.. విద్యార్థులతో మాట్లాడారు. ఓ సమయంలో కొందరి కాలేజ్ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు.

సాహిబాబాద్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఢిల్లీకి నమో భారత్ రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, పిల్లలకి ఆశీర్వచనం ఇచ్చి వారితో కొంతసేపు ముచ్చటించారు.

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉదయాన్నే న్యూఢిల్లీ నుంచి మహారాష్ట్రకు విమానంలో బయలుదేరారు.

జమ్మూ & కాశ్మీర్లోని శ్రీనగర్కు వచ్చిన ప్రధాని మోదీ స్వాగతం పలికారు ఆ రాష్ట్ర అధికారులు.

లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీలో పిల్లలతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను వాట్సాప్ ఛానల్ ద్వారా పంచుకున్న ప్రధాని మోదీ.

సాహిబాబాద్ RRTS స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్, ఢిల్లీకి నమో భారత్ రైలులో ప్రయాణించిన ప్రధాని మోడీ

ఢిల్లీలోని స్వాభిమాన్ అపార్ట్మెంట్లో గర్వించదగిన ఇంటి యజమానులను ప్రధాని మోదీ కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

జమ్మూ & కాశ్మీర్లోని మంచుతో కప్పబడిన సోనామార్గ్లో ప్రధాని మోదీ

ముంబైలోని శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని శంఖాన్ని పూరించారు.

ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ‘గార్డ్ ఆఫ్ హానర్’ను ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు.

ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ‘గార్డ్ ఆఫ్ హానర్’ను ప్రధాని మోదీ పరిశీలించారు.

యువకులతో కలిసి ప్రత్యేక భోజనం! భారత్ మండపంలో విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో పాల్గొని వారితో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ విజయవంతమైన పర్యటన ముగించుకుని సూర్యాస్తమయం సమయంలో మహారాష్ట్రలోని ముంబై నుంచి బయలుదేరారు

న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్థులతో ప్రధాని మోదీ హృదయపూర్వక సంభాషణ

న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోదీ సమావేశమై శుభాకాంక్షలు తెలిపారు

ఎల్కెఎం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలకు బయలుదేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆవుతో ఉన్నప్పుడు.

ముంబైలో భారత నౌకాదళ నౌకలైన సూరత్, నీలగిరి మరియు వాఘ్షీర్లను ప్రారంభించిన సందర్భంగా భారత నావికాదళ వైస్ అడ్మిరల్తో ప్రధాని మోదీ

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్తవ్య పథ్ వద్ద ఉత్సాహంగా తరలివస్తున్న ప్రేక్షకులపై ప్రధాని మోదీ చేతులెత్తి అభివాదం చేశారు.