AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న యువకులు

ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫేన్లు వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫోటోకు వచ్చిన లైకులు చూసుకోని మురిసిపోతున్నారు యవతీ యువకులు. కొంతమందైతే సెల్ఫీ మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్లతో సెల్పీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

దారుణం..  సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న యువకులు
Train
Aravind B
|

Updated on: Jun 27, 2023 | 4:24 AM

Share

ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫేన్లు వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫోటోకు వచ్చిన లైకులు చూసుకోని మురిసిపోతున్నారు యవతీ యువకులు. కొంతమందైతే సెల్ఫీ మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్లతో సెల్పీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఉత్తరఖాండ్‌లో హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు రైల్వే వంతెనపై సెల్ఫీలు దిగుతుండగా రైలు ఢీకొనడంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే రుర్కీ పట్టణానికి చెందిన సిద్ధార్థ్‌ సైనీ (19), శివం సైనీ (16) అనే యువకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్సర్ ప్రాంతంలో సోలాని నదీ తీరానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చారు. దీంతో వాళ్లిద్దరు సమీపంలో ఉన్న దోస్నీ రైల్వే వంతెనపైకి చేరుకున్నారు. అక్కడే సెల్ఫీలు తీసుకుంటుండగా అంతలోనే డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. కానీ ఆ యువకులు రైలు రాకను గుర్తించకపోవడంతో ఆ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నాయి. కన్న కొడుకుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు