ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరోను ఢీకొన్న ట్రక్కు.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు

| Edited By:

Nov 20, 2020 | 8:33 AM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొంది

ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరోను ఢీకొన్న ట్రక్కు.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు
Follow us on

Uttar Pradesh road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. అందులో 14 మంది మృత్యువాతపడ్డారు. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ అదిత్యనాథ్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Read More:

Bigg Boss 4: ఫ్రెండ్‌ని చూసి భోరున ఏడ్చేసిన అరియానా.. నాకు అన్నం పెట్టింది ఇతనే.. లవ్‌ యూ వినీత్‌

Bigg Boss 4: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు.. అభిజిత్‌కి మోనాల్ సోదరి క్లాస్‌.. హర్ట్‌ అయిన అభి, హారిక