Coronavirus: బీ అలర్ట్.. కరోనా మళ్లొచ్చింది.. కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..

ప్రపంచంలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మళ్లీ మోగుతున్నాయి. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పుడు భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి గురించి మర్చిపోదామనుకునేలోపే ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు తగ్గుముఖం పట్టాయనుకునే లోపే.. కోవిడ్ మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్‌ 1 అనే కొత్త వేరియంట్‌ కేసులతో కలకలం సృష్టిస్తోంది.

Coronavirus: బీ అలర్ట్.. కరోనా మళ్లొచ్చింది.. కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..
Coronavirus
Follow us

|

Updated on: Dec 18, 2023 | 6:54 PM

ప్రపంచంలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మళ్లీ మోగుతున్నాయి. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పుడు భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి గురించి మర్చిపోదామనుకునేలోపే ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు తగ్గుముఖం పట్టాయనుకునే లోపే.. కోవిడ్ మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్‌ 1 అనే కొత్త వేరియంట్‌ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మనదేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. డిసెంబర్‌ 8న కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ 2.86 లాంటి వేరియంట్‌గానే పరిగణించారు. తాజాగా.. కరోనాతో ఐదుగురు మరణించడం కలకలం రేపింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేరళలో కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో నలుగురు, యూపీలో ఒకరు మరణించారు. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN.1 గుర్తించారు. దీంతో భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్రలకు సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని అదేశించింది. RTPCR టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే
నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
విశాఖ జూ కు కొత్త జిరాఫీలు.. ఎక్కడనుంచి వచ్చాయో తెలుసా?
విశాఖ జూ కు కొత్త జిరాఫీలు.. ఎక్కడనుంచి వచ్చాయో తెలుసా?
ఆందోళనలో సల్మాన్ కుటుంబ సభ్యులు.. ఇంటి విషయంలో సంచలన నిర్ణయం!
ఆందోళనలో సల్మాన్ కుటుంబ సభ్యులు.. ఇంటి విషయంలో సంచలన నిర్ణయం!
వరుస లీకులతో రామాయణ్.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా 'రామం రాఘవం'
వరుస లీకులతో రామాయణ్.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా 'రామం రాఘవం'
రోజంతా చల్లగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి..
రోజంతా చల్లగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి..
పవర్‌స్టార్‌ మీద భారం పెట్టిన జవాన్‌ కెప్టెన్‌
పవర్‌స్టార్‌ మీద భారం పెట్టిన జవాన్‌ కెప్టెన్‌
తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్
తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!