భారత్‌లో శాంతిస్తోన్న కరోనా మహమ్మారి.!

భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,149 మాత్రమే కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 79,09,960గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 480 కొత్త కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి మొత్తం సంఖ్య 1,19,014 కు చేరుకుంది. ఇలా ఉండగా వైరస్ కి చిక్కి కోలుకున్న వారి సంఖ్య […]

భారత్‌లో శాంతిస్తోన్న కరోనా మహమ్మారి.!
Follow us

|

Updated on: Oct 26, 2020 | 10:32 AM

భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,149 మాత్రమే కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 79,09,960గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 480 కొత్త కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి మొత్తం సంఖ్య 1,19,014 కు చేరుకుంది. ఇలా ఉండగా వైరస్ కి చిక్కి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 90శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.