Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veg Biryani:వెజ్‌ బిర్యానీలో చికెన్‌ బోన్స్‌ సప్లై.. ప్రముఖ రెస్టారెంట్‌, సిబ్బందిపై కేసు నమోదు..

రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ తినేందుకు వచ్చిన ఆకాష్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ రాగానే ప్లేటులో చికెన్ బోన్స్ కూడా కనిపించాయి. దీనిపై రెస్టారెంట్ మేనేజర్‌, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.

Veg Biryani:వెజ్‌ బిర్యానీలో చికెన్‌ బోన్స్‌ సప్లై.. ప్రముఖ రెస్టారెంట్‌, సిబ్బందిపై కేసు నమోదు..
Veg Biryani
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 28, 2022 | 1:27 PM

ఇండోర్: వెజిటబుల్ బిర్యానీలో చికెన్ బోన్ సప్లై చేసింది ఓ రెస్టారెంట్‌. కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారు ఆకాష్ దుబాయ్ శాఖాహారుడు. విజయ్ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ తినేందుకు వచ్చిన ఆకాష్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ రాగానే ప్లేటులో చికెన్ బోన్స్ కూడా కనిపించాయి. దీనిపై రెస్టారెంట్ మేనేజర్‌, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆకాష్‌కి క్షమాపణ చెప్పింది.

కానీ, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆకాష్ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 298 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు.

శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్ యజమానిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు ఆకాష్ దూబే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కానీ, విజయ్ నగర్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో అతని ప్లేట్‌లో ఎముకలు కనిపించాయి. అతను దాని గురించి రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వారు అతనికి క్షమాపణ చెప్పారు. వెజ్ బిర్యానీలో ఎముకలు దొరికాయి. ఇండోర్ రెస్టారెంట్ యజమానిపై కేసు ఫిర్యాదుదారుడు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కానీ, అతని ప్లేట్‌లో ఎముకలు కనిపించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి